ఉగాది పచ్చడి

కావలసిన పదార్దములు
చింతపండు, బెల్లం,మామిడి తురుము, కొబ్బరి తురుము, సోంపు,జీలకర్ర పొడులు,వేప పువ్వు, సారపప్పుఇది తెలంగాణా స్టైల్ పచ్చడి.చింతపండు , బెల్లం విడివిడిగా నీళ్ళలో నానబెట్టాలి. చింతపండు పులుసు పలుచగా తీసుకుని. బెల్లం నీరు కలపాలి. ఇందులో మామిడి తురుము, కొబ్బరి తురుము, ఒకో స్పూను జీలకర్ర, సోంపు పొడులు, వేపపువ్వు, సారపప్పు కలిపి కడిగిన
కొత్త కుండలో వేసి పెట్టాలి. రెండు గంటల తర్వాత చల్లగా గ్లాసులో పోసుకుని షర్బత్లా తాగాలి.
No comments:
Post a Comment